దిగ్విజయ్‌తో బొత్స భేటీ

న్యూఢిల్లీ :పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.