ప్రధానితో చర్చించే నిర్ణయాలు తీసుకున్నాం: రాజా

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చించే అన్నీ  నిర్ణయాలు తీసుకున్నట్టు మాజీ టెలికాం మంత్రి రాజా స్పష్టంచేశారు. 2జి కుంభకోణంపై జేపీసీ విడుదల చేసిన ముసాయిదా నివేదికలో రాజాపైనే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజా స్పందిస్తూ తాను మంత్రిగా ఉన్న హయాంలో అన్నీ, ప్రధాని మన్మోహన్‌తో చర్చించే అన్నీ నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.