ప్రారంభమైన గవర్నర్ల సమావేశం

న్యూఢిల్లీ : రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్ల సమావేశం రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు.