బంగ్లాదేశ్‌లో పటిష్టభద్రత

ఢాకా : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బంగ్లాదేశ్‌ పర్యటన నేపథ్యంలో ఆ దేశంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి 12.30 గంటలకు ఢాకాకు చేరుకోనున్నారు.