భాజపాకు సీట్ల సంఖ్య తగ్గింది : చిదంబరం

న్యూఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో భాజపాకు సీట్ల సంఖ్య తగ్గిందని కేంద్ర ఆర్థికశాఖమంత్రి చిదంబరం అన్నారు. గతంలో ఆ పార్టీకి 117 స్థానాలుండగా ప్రస్తుత ఎన్నికల్లో ఆ స్థానాల సంఖ్య తగ్గనుందని ఆయన వెల్లడించారు.