భారత జట్టు సభ్యుల మ్యాచ్‌ఫీజులో కోత

కింగ్‌స్టన్‌,(జనంసాక్షి): ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్‌ రేటు కారణంగా భారత జట్టు సభ్యుల మ్యాచ్‌ ఫీజులో కోత విధించినట్లు ఐసీసీ తెలిపింది. జట్టు సారథి విరాట్‌ కోహ్లి మ్యాఛ్‌ ఫీజులో 20 శాతం, జట్టు సభ్యలకు 10 శాతం కోత విధించింది.