రాష్ట్రానికి 11 ఏకలవ్వ గురుకుల పాఠశాలలు మంజూరు
న్యూఢిల్లీ : రాష్ట్రానికి 11 ఏకలవ్వ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్యయించింది. ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్లో జరిగిన డీఎస్పీ హత్యకేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. పౌరులకు కాలపరిమితితో కూడిన సేవల బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
.