రేపిస్ట్కు రేపే ఉరి

ఇస్లామాబాద్ :  పాకిస్తాన్ లోని ముల్తాన్ సెంట్రల్ జైల్లో  ఒక రేపిస్ట్లు సహా మరొకరిని మంగళవారం ఉరితీయ బోతున్నారు.   ఒక బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో ఝాఫర్  ఇక్బాల్ నూ, , దొంగతనంచేసి ఒక వ్యక్తి హత్య చేసిన కేసులో వాకర్ నజీర్లకు ఉరి శిక్ష విధించింది కోర్టు. దీనికి సంబంధించిన  ఏర్పాట్లన్నీ  పూర్తయ్యాయని  జైలు అధికారులు తెలిపారు.
ఈ నేరస్థుల ఇద్దరి కుటుంబ సభ్యులతో చివరి  సమావేశాన్ని సోమవారం ఏర్పాటు   చేసినట్టు   తెలుస్తోంది.