లాలూ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

జార్ఖండ్‌,(జనంసాక్షి): దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టు కొట్టివేసింది. తనపై విచారణను మరో కోర్టుకు మార్చాలని లాలూ పిటిషన్‌ దాఖలు చేశాడు.