లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటాపై ఎస్పీ సభ్యులు ఆందోళన ఈరోజు కూడా లోక్‌సభను కుదివేసింది. ఈ ఆందోళనతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలగడంతో స్పీకర్‌ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.