విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతా సింగ్‌

ఢిల్లీ : విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతసింగ్‌ను నియమించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.