స్వల్పంగా పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ : రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. జనవరిలో 10.56 నుంచి 10.79 శాతానికి ఇది పెరిగిందని అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 0.6 శాతంగా నమోదైంది. 2011 డిసెంబర్‌లో ఇది 2.7 శాతంగా ఉంది.