ఇండొనేషియాలో కొండచరిచాలు విరిగిపడి 19మంది మృతి

జకార్తా: భారీ వర్షాలకారణంగా రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి 19మంది మృతి చెందారు. మరో పది మంది గల్లంతయ్యారు. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో జరిగింది. దుర్ఘటన. అర్థరాత్రి దాటాక ఒక్కసారిగా కొండ విరిగి పడడంతో ఐదు ఇళ్లురాళ్లు, బురద కింద కూరుకు పోయాయి. భారీ వర్షాలతో పాటు తగిన పరికరాలు లేకపోవడంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతోందని అధికారలు పేర్కొన్నారు.