23 నుంచి కేజ్రీవాల్ విద్యుత్ ఉద్యమం
న్యూఢిల్లీ : దేశరాజధానిలో విద్యుత్, నీటి ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఆమ్ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ మార్చిచ 23 నుంచి నిరవధిక నిరాహారదీక్షలో కూర్చోనున్నారు. పౌన శాసనోల్లంఘన ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారు. ఎవరినీ విద్యుత్ బిల్లులు చెల్లించొద్దని కోరారు.