భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 280

జొహనెన్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేసింది. 255/5 ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ మరో 25 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది.