6 రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు

చెన్నై: తమిళనాడులోని ఆరు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార అన్నా డీఎంకే నుంచి ఐదుగురు అభ్యర్థులు, డీఎంకే నుంచి కనిమొళి పోటీలో ఉన్నారు. విజయకాంత్‌ పార్టీ నుంచి ఇళంగోవన్‌ పోటీచేస్తున్నారు.