ఈవాళ సాయంత్రం హోంమంత్రి షిండే మీడియా సమావేశం

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మాసాంతం సమీక్షపై ఈరోజు సాయంత్రం 4గంటలకు హోంశాఖ మంత్రి షిండే మీడియా సమావేశం నిర్వహించనున్నారు.