షాపింగ్‌మాల్‌ దాడిలో ఆగని భారతీయుల మృత్యువాత

నైరోబీ : కెన్యా రాజధాని నైరోబీలోని వెస్ట్‌గేట్‌ మాల్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయ మృతుల సంఖ్య నాలుగికి చేరింది. తాజాగా గుర్తించిన మృతుల్లో జునాగద్‌ గుజరాత్‌కు చెందిన జ్యోతిబాల ధర్మేశ్‌ మృతి చెందినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు.