ముజఫర్‌ బాధితుల ధర్నా

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో అల్లర్ల బాధితులు జిల్లా కేంద్రమైన ముజఫర్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. అల్లర్ల సందర్భంగా కనిపించకుండాపోయిన తమ కుటుంబసభ్యుల ఆచూకీని తెలపాలంటూ వారు డిమాండ్‌ చేశారు. కొద్ది నెలల క్రితం జరిగిన అల్లర్లలో వేలమంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే