యాషెస్‌ సిరీస్‌ను గెల్చుకున్న ఆస్ట్రేలియా

పెర్త్‌: ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా యాషెన్‌ సిరీస్‌ను గెలుచుకుంది. ఇంగ్గాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 150 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా మెదటి ఇన్నింగ్స్‌లో 251 పరుగులు, రెంగో ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. ఈ టెస్టు విజయంతో ఆసీన్‌ 4 టెస్టుల సిరీస్‌ను 3-0 తో గెలుచుకుంది. నామమాత్రమైన ఆఖరి, నాల్గో టెస్టు మెల్‌బోర్న్‌లో జరగనుంది.