కోర్టుకు హాజరు కాని ముషాఫర్‌

ఇస్లామాబాద్‌ : దేశద్రోహ నేరంపై విచారణ జరుగుతున్న ప్రత్యేక న్యాయస్థానం ముందు పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ నేడు హాజరుకాలేదు. ఆయన తరఫున న్యాయ నిపుణుల బృందం ముషారఫ్‌కు హాజరులో మినహాయింపు, ఐదు వారాల పాటు విచారణ వాయిదా కోరుతూ కోర్టుకు దరఖాస్తులు సమర్పించారు.