గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన ముషారఫ్‌

ఇస్లామాబాద్‌ : దేశద్రోహం నేరం కేసు విచారణకు ఈ రోజు న్యాయస్థానంలో హాజరు కావలసిన పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. కోర్టుకెళ్తుండగా దారిలో ఆయన ఛాతీలో నొప్పి గురించి ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ కిర్డియాలజీ ఆస్పత్రికి తరలిచారు.