దుబాయ్‌ జైలులో కరీంనగర్‌ జిల్లా వాసీ ఆత్యహత్య

దుబాయి: దుబాయ్‌ జైలులో కరీంనగర్‌ జిల్లా వాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సిరిసిల్లా మండలంకు చెందిన పాపయ్య గ్రామానికి చెందిన వాడని తెలుస్తోంది.