Author Archives: janamsakshi

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి -బెల్లంపల్లి ఎసిపి పి.సదయ్య

రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి ఎసిపి పి.సదయ్య అన్నారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాలయం …

ఎడ్ల బండి పై బిజేపీ అభ్యర్థి బోగ శ్రావణి వినూత్న ప్రచారం

రాయికల్,నవంబర్15 (జనంసాక్షి)రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామంలో మంగళవారం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బోగ శ్రావణి ఎడ్ల బండి పై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ …

బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి-రవిగౌడ్

నల్గొండటౌన్, నవంబర్ 15(జనంసాక్షి) నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి …

ఇల్లందులో హోరెత్తిన బిజెపి ప్రచార జోరు

ఇల్లందు నవంబర్ 15 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో భారత జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహిస్తూ కేంద్రంలో …

బీజేపీకి బిగ్ షాక్ విజయ శాంతి రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల వేళ టీ- బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటి నేతలు బీజేపీ రాజీనామా …

బిఆర్ఎస్ లో భారీగా చేరికలు..

ధర్మపు(రిజనం సాక్షి ) నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ 4.వ వార్డు సభ్యులు మాట్ని తిరుపతి, 1.వ వార్డు సభ్యులు బాలయ్య, గొల్లపల్లి …

వరి పంటను పరిశీలించిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు

మంథని, (జనంసాక్షి) : మల్లారెడ్డి విశ్వవిద్యాలయానికి చెందిన అగ్రికల్చర్ బీఎస్సీ చివరి సంవత్సరం విద్యార్థులు నాగారం గ్రామంలో మూడు నెలల పాటు ఉండి క్షేత్రస్థాయి వ్యవసాయ విధానాలు …

వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..! బహుజన బిడ్డ పుట్ట మధుకర్ కే మా మద్దతు – తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్

మంథని, (జనంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, మంథని నియోజకవర్గంలో బహుజన బిడ్డ పుట్ట మధుకర్ కే మా మద్దతని …

4గంటల కరెంట్‌ కావాలా…మూడు గంటల కావాలా.

మంథని, (జనంసాక్షి) : తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పరిపాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ అన్నారు. …

ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం లో ఎన్నికల ప్రచారంలో పాలేరు బి.ఆర్.ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి.

ఖమ్మం.తిరుమలాయపాలెం.(నవంబర్ 14) జనం సాక్షి. గత పది సంవత్సరాలు గా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూస్తున్నారు.. 2014 కు ముందు తెలంగాణ ఎలా ఉంది, …