Author Archives: janamsakshi

ప‌వ‌న్ కుమారుడు మార్క్ శంకర్‌కు కొన‌సాగుతున్న చికిత్స‌

సింగ‌పూర్‌లోని ఓ పాఠ‌శాల‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప‌వ‌నోవిచ్‌కు గాయాలైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సింగపూర్ …

సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమిపూజ..

రాజధాని అమరావతిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భూమిపూజలో సీఎం చంద్రబాబు, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, మంత్రి నారా …

నిన్న అన్న విష్ణుపై కేసు.. ఇప్పుడు ఆందోళన

హైదరాబాద్‌: నటుడు మోహన్‌బాబు (Mohan Babu) కుటుంబంలో గత కొంతకాలంగా వివాదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. మంగళవారం చోటుచేసుకున్న పలు పరిణామాల దృష్ట్యా బుధవారం ఉదయం జల్‌పల్లిలోని …

మళ్లీ బంగ్లాకు తిరిగొస్తా..

` ఆవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలకు హసీనా హామీ (జనంసాక్షి):బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా మళ్లీ దేశానికి తిరిగి రానున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా …

రేపటి నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ‘స్లాట్‌ బుకింగ్‌’

` తొలుత ప్రయోగాత్మకంగా 22 ఆఫీసుల్లో పరిశీలన ` ఈ విధానం ద్వారా కేవలం 10 – 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి ` మంత్రి పొంగులేటి …

పోలవరం ముప్పు తేల్చండి

` హైదరాబాద్‌లో ప్రాజెక్టు అథారిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ ` ప్రాజెక్టువల్ల రాష్ట్రంపై ఏర్పడే ప్రభావంపై స్పష్టత రావాలన్న తెలంగాణ అధికారులు ` బ్యాక్‌వాటర్‌ లెవెల్స్‌పై …

కామరెడ్డిలో కల్తీ కల్లు కలకలం..

` 69కి చేరిన బాధితులు.. 13 మంది పరిస్థితి విషమం కామారెడ్డి(జనంసాక్షి):తెలంగాణ కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది.. బీర్కూర్‌, నసుర్లబాద్‌ మండలాల్లో 69 మంది …

పొంచిఉన్న పెనుముప్పు

` ప్రపంచానికి మరో మహమ్మారి అనివార్యం ` డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఉద్ఘాటన న్యూయార్క్‌(జనంసాక్షి):ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అది అనివార్యమని ప్రపంచ …

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తొక్కిపెట్టలేరు

` కీలకమైనవాటికి సమ్మతి తెలపకుండా పెండిరగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధం ` స్టాలిన్‌ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో గవర్నర్‌ వద్ద బిల్లుల పెండిరగ్‌ అంశంలో డీఎంకే ప్రభుత్వానికి …

మహారాష్ట్రలో కార్చిచ్చులా క్యాన్సర్‌ బాధితులు

` హింగొలీ జిల్లాలో 13,500 మహిళల్లో వ్యాధి అనుమానిత లక్షణాలు..! ముంబై(జనంసాక్షి):క్యాన్సర్‌ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు మహారాష్ట్రలో నిర్వహించిన సర్వేలో ఆందోళనకర విషయం వెలుగుచూసింది.‘సంజీవని అభియాన్‌’ …

epaper

తాజావార్తలు