Author Archives: janamsakshi

డిప్యూటి తహశీల్దార్‌లకు తహశీల్దార్లుగా పదోన్నతి

తెలంగాణలో 83 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది . ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం, రెవెన్యూ …

కృష్ణమ్మ.. పరవళ్లు

రెండు రాష్ట్రాలతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో …

సాగర్‌కు కొనసాగుతున్న వరద

18 గేట్లు ఎత్తి నీటి విడుదల నాగార్జున సాగర్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు మరోసారి జల ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులు 18 గేట్లను …

గురుకులాల్లో నిర్లక్ష్యం తాండవిస్తోంది

ఎక్స్‌ వేదికగా మండిపడ్డ హరీష్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): కేసీఆర్‌ హయాంలో వెలుగొందిన గురుకులాలు విూ నిర్లక్ష్యం వల్ల మసకబారుతున్నాయని ఎక్స్‌ వేదికగా హరీష్‌ రావు ఫైర్‌ …

వైకాపా మునిగిపోయే నావ

గేట్లు తెరవకుండానే టిడిపిలోకి వలసలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్య విశాఖపట్నం,ఆగస్ట్‌29(జనంసాక్షి): వైకాపా మునిగిపోయే నావ అని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. …

నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల అస్వస్థత

నాసిరకం ఆహారంతో వాంతులు విరేచనాలు వివిధ ఆస్పత్రుల్లో విద్యార్థులకు చికిత్స ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి లోకేశ్‌ క్యాంపస్‌ను సందర్శించిన మంత్రి పార్థసారథి ఏలూరు,ఆగస్ట్‌29 (జనంసాక్షి) : …

మంత్రి అనుమతి లేకుండానే బిల్లుల చెల్లింపు

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వాకంపై ఆరా లెక్కలు తీయాలని ఆదేశించిన ఆర్థికమంత్రి కేశవ్‌ అమరాతి,ఆగస్ట్‌29(జనంసాక్షి) : వైకాపా హయాంలో ఆర్థికశాఖ మంత్రి ఆమోదం లేకుండా జరిగిన బిల్లుల …

రాజ్యసభకు మోపిదేవి, ఈద మస్తాన్‌ రావు రాజీనామా

ఛైర్మన్‌ దన్‌కడ్‌ను కలిసి రాజీనామాల సమర్పణ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన త్వరలోనే టిడిపిలో చేరుతామని వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌29 (జనంసాక్షి): రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి …

సకాలంలో స్కాలర్‌షిప్‌ చెల్లించండి

ఎక్స్‌ వేదికగా కెటిఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్‌లు …

త్యాగరాయ గానసభలో మరో ఆడిటోరియం

ప్రారంభించిన మాజీ ఐఎఎస్‌ అధికారి కెవి రమణ హైదరాబాద్‌,ఆగస్ట్‌29(జనంసాక్షి): దశాబ్దాల ఘన సాంస్కృతిక, సాహిత్య చరిత్రతో ఎందరో కళాకారులు, సాహిత్యకారుల వైభవానికి కళామతల్లిగా ఆశీర్వదించిన శ్రీ త్యాగరాయ …