Author Archives: janamsakshi

ల‌గ్జ‌రీ వ‌స్తువుల విక్ర‌యాల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

దిల్లీ (జనంసాక్షి ) : ల‌గ్జ‌రీ వ‌స్తువుల విక్ర‌యాల‌పై కేంద్రంలోని ఎన్‌డీఏ స‌ర్కార్‌ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రూ. 10 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ ఖ‌రీదు చేసే …

పసిడి జోరు: మూడేళ్లలో రెండింతలు పెరిగిన బంగారం ధర

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి. 2025 ప్రారంభం నుంచి పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో …

కశ్మీర్ లో ముష్కరుల కోసం కొనసాగుతున్న భారీ వేట.. పాకిస్థాన్ పై ఇండియా దాడి చేసే అవకాశం

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి కశ్మీర్ లోయను భయాందోళనల్లో ముంచెత్తింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సమీప ప్రాంతాల్లోనే నక్కి ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, …

పహల్గామ్ ఉగ్ర‌దాడి… న‌లుగురు ఉగ్ర‌వాదుల ఫొటోలు విడుద‌ల‌

ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తింపు ప్రధాన సూత్రధారి ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా కసూరిగా నిఘా సంస్థల వెల్ల‌డి జ‌మ్మూశ్మీర్‌లోని పహల్గామ్‌లో …

హైడ్రా కొత్త లోగో.. ఎక్స్ హ్యాండిల్ కు డీపీ

హైదరాబాద్  (జనంసాక్షి) :  హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ సంచలనం సృష్టించిన హైడ్రా తన లోగో మార్చుకుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ …

పెండింగ్ సాధా బైనామా దరఖాస్తులకు భూ భారతి తో పరిష్కారం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

మంథని, (జనంసాక్షి) : నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి తో పెండింగ్ సాధా బైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష …

పహ‌ల్గామ్‌ ఉగ్ర‌దాడి… దాయాది పాకిస్థాన్ ఏమందంటే..?

జ‌మ్మూక‌శ్మీర్‌ (జనంసాక్షి): జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహ‌ల్గామ్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఉగ్ర‌వాద దాడిలో 26 మంది సంద‌ర్శ‌కులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై దాయది పాకిస్థాన్ బుధ‌వారం …

యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

హైదరాబాద్ (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2024 తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ …

శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో కుంకుమార్చన

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాది శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం శ్రీ ఆదిశంకరాచార్య భగవాన్ నామ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో సామూహిక …

ఎర్త్ డే – స్టూడెంట్, యూత్ ఇన్ యాక్ష‌న్ పోస్ట‌ర్‌ విడుదల

హైదరాబాద్ (జనంసాక్షి): ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క పౌరుడి బాధ్య‌త అని రాష్ట్ర పర్యావ‌ర‌ణ‌, అట‌వీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. మంగ‌ళ‌వారం …

epaper

తాజావార్తలు