Author Archives: janamsakshi

TGEPA సెట్కు దరఖాస్తులకు ముగిసిన గడువు ..మొత్తం 3.06 లక్షల అప్లికేషన్లు..

హైదరాబాద్ (జనంసాక్షి) : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీలో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ కు దరఖాస్తు గడువు ముగిసింది. గురువారం నాటికి 3,06,796 దరఖాస్తులు వచ్చాయని …

పాక్ ఉప ప్ర‌ధాని వ్యాఖ్య‌లు… ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లే ఉన్నాయి: డానిష్ కనేరియా

పహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి పాల్ప‌డిన వారి విష‌యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. ఈ పాశ‌విక‌ దాడికి పాల్పడిన …

శాలువాలు అమ్మేవాళ్లు మమ్మల్ని తప్పుదారి పట్టించారు… ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ భార్య

హైదరాబాద్ (జనంసాక్షి) : మధుసూదన్, ఆయన భార్య ఇద్దరూ భోజనం ముగించుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే కాల్పుల శబ్దాలు వినిపించాయి.”మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్‌గైడ్ చేస్తూ.. …

బాధిత కుటుంబాలను పరామర్శించిన శ్రీను బాబు

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు మాచిడి రవితేజ అత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి …

ఉగ్రదాడిలో చనిపోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలి

మంథని,(జనంసాక్షి) : జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గం పర్యాటక ప్రాంతానికి వచ్చిన టూరిస్టులపై జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు …

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య : దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని, (జనంసాక్షి) : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు అన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో మృతి …

ఉగ్ర‌వాదుల‌కు ప్ర‌ధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్‌

జమ్మూకశ్మీర్‌ (జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని కేవలం …

రాష్ట్రంలో భగభగమంటున్న సూర్యుడు… రెండు రోజులు జాగ్రత్త!..

హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే …

దండకారణ్యంలో భారీ కూంబింగ్ ఆపరేషన్.. 5000 బలగాలతో గాలింపు

తెలంగాణ (జనంసాక్షి) : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ తీవ్రతరమైంది. ముఖ్యంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా భద్రతా …

పహల్గాంలో ఉగ్రదాడి.. విశాఖ వాసిని వెంటాడి మరీ కాల్చేశారు!

జ‌మ్మూక‌శ్మీర్‌ (జనంసాక్షి) : జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గాంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఉగ్ర‌దాడిలో విశాఖ‌ప‌ట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్ర‌మౌళి మృతిచెందారు. పారిపోతున్న ఆయ‌న్ను వెంబడించి మరీ కాల్చి …

epaper

తాజావార్తలు