Author Archives: janamsakshi

పిడుగుపాటుకు పత్తి లోడు లారీ దగ్ధం

నేరేడుచర్ల (జనంసాక్షి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులు,పిడుగులతో కూడిన వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో మండలంలోని చిల్లేపల్లి గ్రామం వద్ద …

ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డిని సన్మానించిన మహబూబాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్

మహబూబాబాద్ ప్రతినిధి,  (జనంసాక్షి): ఆత్మ కమిటీ చైర్మన్ గా మరిపెడ మండలం గిరిపురం రైతు వేదికలో ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు …

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఖరారు

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ తేదీ ఖరారైంది. ఈ వేడుకను జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లోని …

నేటి విద్యార్థులే రేపటి పౌరులు

మహబూబాబాద్ ప్రతినిధి, (జనంసాక్షి): నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా మురళీ నాయక్ గారు అన్నారు. సుమారు 54 లక్షల పియంశ్రీ నిధులతో …

352 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : మంథని,ముత్తారం, కమాన్ పూర్, రామగిరి, పాలకుర్తి మండలాలకు కోటి 30 లక్షల విలువచేసే 352 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి దుద్దిళ్ళ …

కాటమయ్య రక్షా కవచ్ కిట్ పై శిక్షణ

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వద్ద బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెద్దపల్లి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ …

తెలంగాణ ఇంట‌ర్ ఫలితాలు విడుద‌ల‌: ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ (జనంసాక్షి): ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు విడుద‌ల అయ్యాయి. నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుద‌ల చేశారు. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్‌లో …

ఆర్మూర్ లో ఏసీబీ దాడి

ఆర్మూర్ ( జనం సాక్షి):ఆర్మూర్ పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. పంచాయతీరాజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ …

అకాల వర్షాలకు నీట మునిగిన వరి పంట-అయోమయంలో అన్నదాత

పెనుబల్లి, (జనం సాక్షి ): సరిగ్గా పంట చేతికి వచ్చిన సమయానికి ప్రకృతి పగప్పటి తుపాను రూపంలో గాలి వానతో కోతకు వచ్చిన పంట నీటి పాలు …

ఆత్మీయంగా ఎరాజ్ పల్లి 7వ తరగతి విద్యార్థుల సమ్మేళనం

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం ఎరాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 7వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థులు సోమవారం వారి క్లాస్ మెంట్ …