ఆదిలాబాద్

గిరిజన ప్రాంతాలలో వైద్యం సిబ్బంది అప్రమత్తం

ఆదిలాబాద్‌,జూలై 20 : గిరిజన ప్రాంతాలలో వ్యాధులు ప్రబల కుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య అధికారి మాణిక్యరావు పేర్కొన్నారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాలలో అంటు …

నష్టపోయిన ఖరీఫ్‌ రైతులకు భీమా పరిహారం

ఆదిలాబాద్‌ ,జూలై 20: జిల్లాలో గత ఖరీప్‌లో పంటలు నష్టపోయిన రైతులకు భీమా పథకం కింద నష్టపరిహారం చెల్లించేందుకు 11.48 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. జిల్లాలో …

‘తెలంగాణ’ కోసం రాజీలేని పోరాటం

ఆదిలాబాద్‌, జూలై 19 : రాజిలేని పోరాటం ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే …

గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చాలి

ఆదిలాబాద్‌, జూలై 19 : స్థానిక సంస్థల ఎన్నికల్లోగా రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నంబాడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …

నేడు ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

ఆదిలాబాద్‌, జూలై 19 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీన ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ …

గ్రూప్‌-2 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

ఆదిలాబాద్‌, జూలై 19: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 రాత పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21,22 తేదీల్లో ఆదిలాబాద్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు గాను …

జూన్‌ నెల వేతనాలివ్వాలి

ఆదిలాబాద్‌, జూలై 19 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న విద్యావలంటరీలకు జూన్‌ నెల వేతనాలను విడుదల చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి …

వెలవెలబోతున్న ప్రాజెక్టులు, ఆందోళనలో రైతులు

ఆదిలాబాద్‌, జూలై 19 : ఖరీఫ్‌ ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా జిల్లాలో అవసరమైన వర్షాలు కురవక నదులు, వాగులు, ప్రాజెక్టులలో నీరు లేక బోసిపోతున్నాయి. ప్రతి …

బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోంది: కాశీపేట గ్రామస్థులు

మందమర్రి పట్టణం, ఆదిలాబాద్‌: బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోందని  ఆరోపిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా ముత్యంపల్లి, కాశీపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాశీపేట భూగర్భగని కారణంగా తమ …

అణగారిన కులాలకే రాజ్యాధికారం

ఆదిలాబాద్‌్‌, జూలై 18 : అట్టడుగు వర్గాల వారికి రాజ్యాధికారం సాధించేందుకే ఎమ్మార్‌పీఎస్‌ పోరాడుతుందని అనగారిన కులాల సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి హైదర్‌ పేర్కొన్నారు. దళితులు, …

తాజావార్తలు