ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానిపై దుమారం రేగడం, వివాదంపై ఆందోళనలు ప్రారంభం కాకముందే ఆయన విదేశాలకు …
జీవ 2012 అక్టోబర్లో పంతొమ్మిది రోజులపాటు జీవవైవిధ్యంపై హైదరాబాద్లో ఒక తమాషా జరిగింది. చూడ్డానికి ఒక తమాషాగా, సర్కస్లాగా, తిరునాళ్లలాగా ఉన్నా దీని వెనుక ఒక పెద్ద …
తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టే ప్రయత్నాలు కొద్దిరోజులుగా సాగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రంలో కొంత కదలిక రాగానే దానిని అడ్డుకునేందుకు సీమాంధ్ర శక్తులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. …
‘తెలంగాణ సమస్యపై నెలరోజుల్లో తేల్చేస్తాం’ గత నెల 28న ఆంధ్రప్రదేశ్లోని గుర్తింపు పొందిన పార్టీలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే …
మన భూగోళంపై పుట్టిన జీవి ఏదైనా తనకు చేతనైన విధంగా కడుపునకు చాలినంత తిండి సంపాదించుకుంటుంది. కడు పునిండా తిని నిశ్చింతగా నిద్రపోతుంది. ఆ పూటకు చాలినాక …
ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ గత నెల 24న ఆదిలాబాద్ నిర్మల్లో నిర్వహించిన బహిరంగసభలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. తాను చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిని …
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. ఇందుకోసం నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజ సాగించని పోరాటాలు లేవు. చేయని ఉద్యమాలు లేవు. నడపని ఆందోళనలూ …
తమిళనాడు, చెన్నైకి 650 కిలోమీటర్ల దూరంలో తిరు నల్వేలి జిల్లాలో ఉంది కూడంకుళం. కన్యాకుమారికి ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి …