(శనివారం సంచిక తరువాయి…) తీగ తెంపబడ్డ మొగ్గలు పంచ్మహాల్ జిల్లా హాలోల్ తాలుకా కేంద్రంలో ఉన్న శిబిరంలో 12 మంది పిల్లలు బాగా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. …
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఈసీఎల్ నరసింహన్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. అప్పుడు జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ, పెట్టుబడీదారుల డబ్బు సంచులతో …
దేశఅంతర్గత విధానాల గురించి ప్రభుత్వాలను, పాలకవర్గాలను ఎంతో తీవ్రంగా విమర్శించే వారికి కూడా విదేశాంగ విధానం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడలేని దేశభక్తీ ఆవరిస్తుంది. అంతర్గత విధానాలలో ప్రభుత్వాలు, …
యూపీఏ-2 ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలతో ఆడుకుంటోంది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేస్తోంది. టీ కాంగ్రెస్ ఎంపీల డిమాండ్ మేరకు ఈనెల 28న …
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అతి విచిత్రమైన ప్రకటన చేశాడు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు గౌరవిస్తామని గొట్టాల ముందు సెలవిచ్చారు. ఇరు ప్రాంతాల మనోభావాలు …
తెలంగాణపై ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 28న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి తీరుతామని కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే స్పష్టం చేశారు. తెలుగు మహాసభల నేపథ్యంలో తెలంగాణపై …
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 28న అఖిలపక్షం ఏర్పాటు చేయన్నుట్లు ప్రకటించడం తమ పార్టీపై ఒత్తిడి పెంచడమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం …