బండితో పెట్టుకుంటే మసి కావడమే అన్న రాకేశ్ హైదరాబాద్,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్తో పెట్టుకున్నోళ్లు మట్టికరుస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేష్రెడ్డి అన్నారు. …
హైదరాబాద్,అగస్టు16(జనంసాక్షి): తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండం, బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో 3.1 కిలోవిూటర్ల ఎత్తున …
సంగారెడ్డి,అగస్టు16(ఆర్ఎన్ఎ): కోహిర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం దాడులు నిర్వహించిన అధికారులు భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు …
హుజూరాబాద్లో ఉన్నవారికి రెండునెలల్లో డబ్బులు జమ 25 ఏళ్ల క్రితం సిద్దిపేటలో దళిత చైతన్యజ్యోతిగా ప్రారంభించాం ఆ పథకమే ఇప్పుడు దళితబంధుగా మార్పు చేశాం సామాజిక వివక్షనుంచి …
దళితులను ఉద్దరించాలన్నదే నా సంకల్పం రైతుబంధు లాగా దీనిని కూడా విజయవంతం చేస్తాం దళిత యువత, మేధావులు ఈ బాధ్యతను తీసుకోవాలి ప్రతి పథకం కరీంనగర్ గడ్డవిూది …
హైదరాబాద్,అగస్టు16(జనంసాక్షి): సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర …
సైన్యం కాల్పుల్లో ఐదుగురు పౌరుల మృతి మృతుల సంఖ్య మరింతే పెరిగే ఛాన్స్ కాబూల్,అగస్టు16(జనంసాక్షి): ఆప్గనిస్తాన్ రాజధాని కాబూల్ లోని ఎయిర్ పోర్ట్ రణరంగంగా మారింది. విమానం …
న్యూఢల్లీి,అగస్టు16(జనంసాక్షి): మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా… ఢల్లీిలోని వాజ్ పేయి సమాధి …
ఇలాంటి పరిస్థితులు ఎందుకన్న ఈటెల ఎన్నికకు ముందే ఇంటింటికీ పదిలక్షలు చేరాలని డిమాండ్ కరీంనగర్,అగస్టు16(జనంసాక్షి): హుజురాబాద్ నియోజకవర్గంలో ’దళితబంధు’ పథకం ప్రారంభం సందర్భంగా బహిరంగ సభ జరగనున్న …