ఎడిట్ పేజీ

ఢల్లీి ఎయిమ్స్‌లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు

అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేలా చర్యలు వెల్లడిరచిన ఎయిమ్స్‌ చీఫ్‌ గులేరియా న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలోని ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ ఎయిమ్స్‌ఆవరణలో మొట్టమొదటిసారి అగ్నిమాపక కేంద్రాన్ని …

చెన్నైలో 4 చోట్ల 50కిపైగా కరోనా కేసులు

7 మంది నర్సులకు పాజిటివ్‌ చెన్నై,ఆగస్ట్‌16(జనంసాక్షి): చెన్నై నగరంలో నాలుగు ప్రాంతాల్లో 50కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో ఆరోగ్యశాఖ అధికారు లు ఆందోళన …

తెరుచుకుంటున్న పాఠశాలలు

ఎపితో పాటు యూపిలోనూ మోగిన గంటలు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో ఒక్కో రాష్ట్రంలో పాటశాలలు తెరుచుకుంటున్నాయి. ఎపిలో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. అలాగే …

లగ్జరీ కార్లపై రవాణాశాఖ కొరడా

11కార్లను సీజ్‌ చేసిన అధికారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): లగ్జరీ కార్లపై రవాణాశృాఖ కొరడా రaళిపించింది. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న విదేశీ కార్లపై రవాణాశాఖ కొరడా రaులిపించింది. అక్రమంగా తిరుగుతున్న …

బెంగాల్‌లో బాంబు కలకలం

రైల్వే స్టేషన్‌ ముందు బాంబు గుర్తింపు కోల్‌కతా,ఆగస్ట్‌16(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో రైల్వేస్టేషన్‌ వద్ద బాంబు కలకలం సృష్టించింది. జల్పాయిగురి రైల్వేస్టేషన్‌ ప్రవేశ మార్గం వద్ద బాంబును గుర్తించడంతో …

హుజూరాబాద్‌లో సీఎం కెసిఆర్‌ దలితబంధు సభ

విపక్షనేతల ముందస్తు అరెస్ట్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): హుజూరాబాద్‌లో సీఎం కెసిఆర్‌ దలితబంధు సభ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేసారు. హుజురాబాద్‌ నియోజకవర్గంతో పాటు.. కరీంనగర్‌ జిల్లా …

హుజారాబాద్‌కు బయలుదేరిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

నిర్మల్‌లో బస్సుకు జెండా ఊపిన మంత్రి హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో పలు జిల్లాల …

హైతీలో పెను విపత్తు సృష్టించిన భూకంపం

ఘోర విపత్తుకు 1,297 మంది బలి మరో 2,800మంది క్షతగాత్రులు సహాయక చర్యలకు ప్రపంచ దేశాల తోడ్పాటు పోర్టో ప్రిన్స్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): కరీబియన్‌ ద్వీప దేశమైన హైతీలో శనివారం …

అఫ్ఘాన్‌ను వీడే వారికి రోణ కల్పించాలి

విదేశీయులతో పాటు అఫ్ఘాన్లను కూడా అడ్డుకోవద్దు తన డిమాండ్‌ను ప్రపంచం ముందుంచింన అమెరికా కాబూల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): తాలిబన్ల వశమైన అఫ్ఘానిస్తాన్‌ నుంచి ఎవరైనా వెళ్లిపోవాలని అనుకుంటే వారు సరిహద్దులుదాటడానికి …

అఫ్ఘాన్‌లో యుద్దం ముగిసింది

తాలిబన్‌ రాజకీయ ప్రతినిధి ప్రకటన కాబూల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం ముగిసిందని తాలిబన్‌ రాజకీయ ప్రతినిధి ప్రకటించారు. అంతర్జాతీయ సమాజంతో శాంతియుత సంబంధాలకు పిలుపునిచ్చారు. తాలిబన్‌లు ఒంటిరిగా జీవించాలనుకోవడంలేదని, …