ఎడిట్ పేజీ

రమ్య కుటుంబానికి పరామర్శ

టిడిపి నేతలను అరెస్ట్‌ చేసి తరలింపు పోలీసుల తీరుపై మండిపడ్డ లోకేశ్‌ గుంటూరు,అగస్టు16(జనంసాక్షి): హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన …

విద్యుత్‌ వైర్లు తగిలి టిప్పర్‌ దగ్ధం

నెల్లూరు,అగస్టు16(జనంసాక్షి): జిల్లాలో ఓ టిప్పర్‌ కాలి బూడిదయ్యింది. కలువాయి మండలం, కేశమనేనిపల్లిలో కండలేరు కాలువ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. …

సిబిఐ విచారణకు హాజరైన వైఎస్‌ ప్రకాశ్‌ రెడ్డి

కడప,అగస్టు16(జనంసాక్షి): వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులలో జరుగుతున్న విచారణకు వైఎస్‌ ప్రకాష్‌ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి ప్రకాష్‌ రెడ్డి …

రమ్య హత్యకు నిరసనలు

విశాఖపట్నం,అగస్టు16(జనంసాక్షి): బీటెక్‌ విద్యార్ధిని రమ్య హత్యను నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎల్‌ఐసీ బిల్డింగ్‌ అంబేద్కర్‌ విగ్రహం …

తాగిన మైకంలో భార్య, కొడుకు పై దాడి

ఒంగోలు,అగస్టు16(జనంసాక్షి): ప్రకాశం జిల్లా దానకొండ మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. పీకల్లోతు మద్యం తాగి ఇంటికి వచ్చిన తండ్రి..భార్య, కొడుకులతో ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులోనే..భార్య, …

దళితబందు తరహాలో గిరిజన, బిసి బందు అమలు చేయాలి

ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పథకం ఉండాలి: బండి సంజయ్‌ కరీంనగర్‌,అగస్టు16(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్‌ …

మైనంపల్లి తీరుకు నిరసనగా మల్కాజిగిరి బంద్‌

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బంద్‌ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం …

మంత్రి కొప్పుల సమక్షంలో పార్టీలో చేరికలు

హుజూరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సుమారు 300 మందికి పైగా కార్యకర్తలు మంత్రి …

దళితబంధుతో కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు

హుజూరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): దళిత బంధు పథకం కాంగ్రెస్‌ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. అద్భుతమైన పథకానికి సీఎం కేసీఆర్‌ అంకురార్పణ చేస్తుండటంతో.. తమ …

అఫ్ఘాన్‌ పరిణామాలకు బైడెన్‌దే బాధ్యత

రాజీనామా చేయాలని ట్రంప్‌ డిమాండ్‌ వాషింగ్టన్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): అఫ్ఘన్‌ పరిణామాలకు బాధ్యత వహించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రాజీనామా చేయాలని మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. …