ఎడిట్ పేజీ

తాలిబన్లు అంటేనే వణుకుతున్న ప్రజలు

దారులన్నీ కాబూల్‌ విమనాశ్రయానికే ఛాందసవాద పాలనలో బలకలేమంటున్న జనం కాబూల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్‌ల నుండి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు. 20 …

ఎమ్మెల్యే మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలి

టిఆర్‌ఎస్‌ రౌడీయిజంపై పోరాటం చేస్తాం బిజెపి నేతలపై దాడులు సరికాదు: రామచందర్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): గీతానగర్‌లోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌కుమార్‌ …

గాంధీ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

రంగంలోకి దిగిన పోలీస్‌ దర్యాప్తు బృందాలు రేపిస్టుల కోసం ముమ్మర గాలింపు కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): రాజధాని గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకోవడంతో ఇప్పుడు …

కరోనా భయాల మధ్య మొదలైన విద్యాసంస్థలు

తొలిరోజు భయంభయంగానే హజరైన టీచర్లు,స్టూడెంట్స్‌ భౌతికదూరం, మాస్కుల నిబంధనలు పాటించిన పిల్లలు విజయవాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థులు,టీచర్లు …

యానాం మార్కెట్‌లో పులసకు రికార్డు ధర

కాకినాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): యానాంలో సోమవారం రెండు కిలోలుపైగా ఉన్న పులస చేపను రికార్డు స్థాయిలో రూ.20 వేలకు ఓ చేపల వ్యాపారి పాడుకుంది. యానాం గోదావరిలో ఒక మత్స్యకారుడి …

విషజ్వరాలతో ప్రజల ఆదోళన

ప్రభుత్వాసుపత్రికు క్యూ కట్టిన జనం కాకినాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): వర్షాకాలం సీజన్‌ కావడడంతో విషజ్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్యంతో పాటు, దోమలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. దోమల …

పథకాల ప్రకటనతో ప్రజలకు భరోసా దక్కేనా?

ఎర్రకోట విూదుగా మరోమారు ప్రధాని మోడీ కోటి ఆశలు కల్పించారు. ఉపాధి కలుగుతుందని చెప్పారు. కోటికోట్ల రూపాయలతో కొత్తగా ఆశలు కల్పిచారు. ఇప్పటికే అనేక పథకాలు ప్రకటించినా …

తమిళనాట బ్రాహ్మణెళితర పూజారులు

చెన్నై,అగస్టు16(జనంసాక్షి): తమిళనాడులో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన దేవాలయాల్లో అర్చకత్వం ఇప్పుడు బ్రాహ్మణెళితరులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇతర సామాజికవర్గాలకు చెందిన …

మైనంపల్లికి మంత్రి పదవి రాక ఫ్రస్టేషన్‌

బండితో పెట్టుకుంటే మసి కావడమే అన్న రాకేశ్‌ హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పెట్టుకున్నోళ్లు మట్టికరుస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి అన్నారు. …

తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండం, బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో 3.1 కిలోవిూటర్ల ఎత్తున …