విదేశీయులతో పాటు అఫ్ఘాన్లను కూడా అడ్డుకోవద్దు తన డిమాండ్ను ప్రపంచం ముందుంచింన అమెరికా కాబూల్,ఆగస్ట్16(జనంసాక్షి): తాలిబన్ల వశమైన అఫ్ఘానిస్తాన్ నుంచి ఎవరైనా వెళ్లిపోవాలని అనుకుంటే వారు సరిహద్దులుదాటడానికి …
తాలిబన్ రాజకీయ ప్రతినిధి ప్రకటన కాబూల్,ఆగస్ట్16(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం ముగిసిందని తాలిబన్ రాజకీయ ప్రతినిధి ప్రకటించారు. అంతర్జాతీయ సమాజంతో శాంతియుత సంబంధాలకు పిలుపునిచ్చారు. తాలిబన్లు ఒంటిరిగా జీవించాలనుకోవడంలేదని, …
భూ సర్వేపై సబ్కలెక్టర్ ఇలాక్కియా రాజమండ్రి,ఆగస్ట్16(జనంసాక్షి): సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్టు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలాక్కియా …
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం అన్నారు. రైతులకు అండగా నిలిచిందన్నారు. …
97.48 శాతానికి చేరిన రికవరీ రేటు న్యూఢల్లీి,ఆగస్ట్16(జనంసాక్షి): దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యా యని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …
వాషింగ్టన్,ఆగస్ట్16(జనంసాక్షి): భారత స్వాతంతో్యత్సవాలను విదేశాల్లో సైతం భారతీయలు ఘనంగా నిర్వహించారు. అనేక దేశాల్లో ఈ వేడుకుల జరిగాయి. న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద వరుసగా …
అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 12.9 సెంటీవిూటర్ల వర్షపాతం హైదరాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ …
విజయవాడ,ఆగస్ట్16(జనంసాక్షి): పురుషోత్తమపట్నం,పట్టిసీమ ఎత్తిపోతలు పూర్తి చేయడం ద్వారా సాగునీటి రంగంలో టిడిపి ప్రభుత్వం అద్బుత విజయాలు సాధించామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హావిూమేరకు నీటిని …
కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి కాకినాడ,ఆగస్ట్16(జనంసాక్షి): వర్షాకాలం నేపథ్యంలో అపరిశుభ్రత వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా …