ఎడిట్ పేజీ

షణ్ముఖ ప్రియను నిరాశ పర్చిన ఇండియన్‌ ఐడోల్‌

విజేతగా నిలిచిన పవన్‌దీప్‌ రాజన్‌ ముంబై,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌`12లో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరుగురు …

భవిష్యత్‌లో భూవివాదాలకు చెక్‌

భూ సర్వేపై సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా రాజమండ్రి,ఆగస్ట్‌16(జనంసాక్షి): సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్టు రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా …

రైతులకు అండగా టిఆర్‌ఎస్‌ సర్కార్‌

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం అన్నారు. రైతులకు అండగా నిలిచిందన్నారు. …

కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదు

97.48 శాతానికి చేరిన రికవరీ రేటు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యా యని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …

టైమ్స్‌ స్క్వేర్‌లో ఘనంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు

వాషింగ్టన్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): భారత స్వాతంతో్యత్సవాలను విదేశాల్లో సైతం భారతీయలు ఘనంగా నిర్వహించారు. అనేక దేశాల్లో ఈ వేడుకుల జరిగాయి. న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద వరుసగా …

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం

అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 12.9 సెంటీవిూటర్ల వర్షపాతం హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ …

ప్రాజెక్టుల పూర్తిచేసిన ఘనత బాబుదే :దేవినేని

విజయవాడ,ఆగస్ట్‌16(జనంసాక్షి): పురుషోత్తమపట్నం,పట్టిసీమ ఎత్తిపోతలు పూర్తి చేయడం ద్వారా సాగునీటి రంగంలో టిడిపి ప్రభుత్వం అద్బుత విజయాలు సాధించామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హావిూమేరకు నీటిని …

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి కాకినాడ,ఆగస్ట్‌16(జనంసాక్షి): వర్షాకాలం నేపథ్యంలో అపరిశుభ్రత వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా …

రామప్పతో పర్యాటకానికి మహర్దశ

ప్రాజెక్టులతో మారుతున్న తెలంగాణ దశ వరంగల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా అనేక మంది దేశ, విదేశ పర్యాటకుల దృష్టి పడి వారి సందర్శనతో నిరుద్యోగులకు …

కులవృత్తులకు పెరిగిన ప్రాధాన్యం

గొర్రెల పంపిణీతో యాదవులకు ఆర్థిక స్వావలంబన జనగామ,ఆగస్ట్‌16(జనంసాక్షి): ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించి తద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని జనగామెమ్మెల్యే …