ఎడిట్ పేజీ

జస్టిస్‌ కేశవరావు సేవలు మరువేనివి

కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ. కేశవరావు సేవలు మరువలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జస్టిస్‌ కేశవరావు …

ప్రవీణ్‌ కుమార్‌ ప్రయత్నం ఫలించేనా ?

బహుజనుల్లో రాజ్యకాంక్ష రగిలించగలరా !! దశాబ్దాలుగా దళితులకు తాయిలాలు తప్ప అధికారంలో వాటా దక్కడం లేదు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారికి పథకాల పేరుతో అధికారంలో ఉన్న …

శుభకార్యాలకు శ్రావణం అమోఘం

ఈనెలలోనే దండిగా పెళ్లి ముహూర్తాలు విజయవాడ,ఆగస్ట్‌11( జనం సాక్షి): కరోనాతో అడపాదడపా వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తున్న వారికి శ్రావణం కొంత ఆశ నింపుతోంది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంతో పాటు …

అఫ్ఘాన్‌లో మళ్లీ పైచేయి సాధిస్తున్న తాలిబన్లు

అమెరికా దళాల ఉపసంహరణతో పట్టుబిగింపు దేశాన్ని రక్షించుకోవాల్సింది అక్కడి సైన్యమే అన్న అమెరికా అప్గాన్‌ విడిచి రావాలని వివిధ వర్గాలకు భారత్‌ హెచ్చరిక కాబూల్‌,ఆగస్ట్‌11( జనం సాక్షి): తమ …

హత్య కేసు నిందితుడి అరెస్ట్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ శివారులో వృద్ధురాలిని హత్య చేసిన కమలాపూర్‌ గ్రామానికి చెందిన నిందితుడు మహ్మద్‌ షారూక్‌ను అరెస్ట్‌ చేశామని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ మంగళవారం …

7వ బెటాలియన్‌ సిబ్బందికి సేవాపతకాలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్‌ సిబ్బంది సేవలకు గుర్తింపుగా ఉత్కిష్ట్ర్‌, అతి ఉత్కిష్ట్ర్‌ సేవా పతకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని బెటాలియన్‌ కమాండెంట్‌ ఎస్‌వీ.సత్యనారాయణ తెలిపారు. …

ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌లో శిక్షణ

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షిర్‌ఎన్‌ఎ): ఎస్‌బీఐ ఆర్‌సెటిలో ఎలక్ట్రికల్‌ హౌజ్‌ వైరింగ్‌లో శిక్షణ ప్రారంభమైంది. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్‌ కమాండెంట్‌ ముఖ్య …

మోర్తాడ్‌ మండలంలో నెగెటివ్‌ నిర్ధారణ

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ రవి తెలిపారు. …

మండలంలో కొనసాగుతున్న వైద్యశిబిరాలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బందితో ఏ,బీ సెంటర్ల ఆరోగ్య కార్యకర్తలతో వైద్యశిబిర్యాలను ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారులు తరుణం నాజ్‌, అరవింద్‌ …

నిబంధనలకు విరుద్దంగా చేపల వేలం

గ్రామ సర్పంచ్‌పై చర్యకు గంగపుత్ర సంఘం డిమాండ్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): భీంగల్‌ మండలంలోని రహత్‌నగర్‌ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రామ సర్పంచ్‌ చెరువులో చేపలు పట్టడానికి వేలం పాట …