ఎడిట్ పేజీ

ఆంధ్రా ఆసుపత్రిలో అరుదైన గుండె ఆపరేషన్‌

విజయవాడ,అగస్టు9(జనంసాక్షి): ఆంధ్రా ఆస్పత్రిలో డాక్టర్లు అరుదైన పద్దతిలో గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో 15 ఏల్ల బాలుడికి వచ్చిన సమస్యను తీర్చారు. నాగ వెంకట అర్జున్‌ అనే …

భూమి అమ్ముతానంటూ 50లక్షల మోసం

మోసగాడు విక్రమ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలింపు హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): భూమి విక్రయిస్తానని చెప్పి రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని పంజాగుట్ట …

జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం

హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏపీ ఈఎన్సీ, ఇరిగేషన్‌ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ ఈఎన్సీ, ఇరిగేషన్‌ అధికారులు గైర్హాజయ్యారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో …

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ..తప్పిన ప్రమాదం

సూర్యాపేట,అగస్టు9(జనంసాక్షి): జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది …

కృష్ణా పరివాహకంలో మళ్లీ పెరిగిన వరద

జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు వరద ప్రవాహం నిండుకుండల్లా ప్రధాన జలాశయాలు మహబూబ్‌నగర్‌,అగస్టు9(జనంసాక్షి): కృష్ణా పరివాహకంలో మళ్లీ వరద పెరిగింది. దీంతో ప్రధాన జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. …

ముగిసిన టోక్యో ఒలంపిక్స్‌

తదుపరి వేదికగా ఫ్రాన్స్‌ భారత్‌ బంగారు కలను నిజం చేసిన నీరజ్‌ టోక్యో,ఆగస్ట్‌9(జనంసాక్షి): విశ్వ క్రీడలు జపాన్‌ రాజధాని టోక్యోనగరంలో విజయవంతంగా ముగిశాయి. చివర్లో భారత్‌ బంగారు …

మారువేశంలో ఎరువుల షాపుల తనిఖీ

నిబంధనలు పాటించని షాపుల మూసివేత విజయవాడ సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ షాక్‌ విజయవాడ,అగస్టు7(జనంసాక్షి): మారు వేషంలో ఎరువుల షాప్‌ ఓనర్లకు విజయవాడ సబ్‌ కలెక్టర్‌ …

పులిచింతల గేట్ల పునరుద్దరణ: ఎస్‌ఇ

గుంటూరు,అగస్టు7(జనంసాక్షి): పులిచింతల ప్రాజెక్ట్‌ 16వ గేట్‌ వద్ద పనులు కొనసాగుతున్నాయని, స్డాప్‌ లాక్‌ గేట్‌ ఏర్పాటు పూర్తి చేస్తామని ఎస్‌ఈ రమేష్‌ బాబు తెలిపారు. శనివారం ఆయన …

చేనేత సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రులు దళితబంధు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సవిూక్ష కరీంనగర్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖల మంత్రి …

ఎపి అక్రమ నీటి వాడకాన్ని అడ్డుకోండి

కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు నీటి పారుదల శాఖ …