ఎడిట్ పేజీ

హుజూరాబాద్‌ దళితులకు 500కోట్లు

దళితబంధు కింద నిధులు విడుల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): దళితబంధును త్వరగా పట్టాలకెక్కించు పనిలో భాగంగా తొలుత వాసాలమర్రికి దక్కిన అవకావం మలివిడతలో హుజురాబాద్‌ నియోజకవర్గంలోని దళితులకు …

పాబతస్తీలో విషాదం

ఆత్మహత్య చేసుకున్న మహిళ హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): పాతబస్తీకి చెందిన షాహీన్‌ బేగం (25) అనే వివాహిత మహిళ ఆత్మహత్యకి పాల్పడిరది. షాహీన్‌ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న …

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

శ్రావణంలో పెరిగే ఛాన్స్‌ ఉందంటున్న మార్కెట్‌ వర్గాలు న్యూఢల్లీి,అగస్టు9(జనంసాక్షి): దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. ఇదే సమయంలో వెండి ధర భారీగా తగ్గింది. అయితే మరి …

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ

ఆర్థికంగా దివాళా తీయించిన ఘనత మోడీదే దళితులను మోసం చేస్తున్న సిఎం జగన్‌ క్విట్‌ ఇండియా ఉత్సవాల్లో పిసిసి చీఫ్‌ శైలజానాథ్‌ విజయవాడ,ఆగస్ట్‌9(జనంసాక్షి): బీజేపీ ప్రభుత్వ హయాంలో …

టిడిపి పులిచంతల సందర్శనకు పోలీసుల బ్రేక్‌

గుంటూరు,ఆగస్ట్‌9(జనంసాక్షి): పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతల బృందం వెళ్లింది. టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పులిచింతలకు బృందం వెళ్లింది. మాదిపాడు దగ్గర టీడీపీ వాహనాలను …

తిరుమలకు త్వరలో బ్యాటరీ వాహనాలు రాక

తిరుమల,ఆగస్ట్‌9(జనంసాక్షి): తిరుమలలో కాలుష్య నివారణకు, రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజల్‌ ధరల భారం నుంచి విముక్తి కోసం ఎలక్టిక్ర్‌ వాహనాలు నడపాలన్న టీటీడీ సంకల్పానికి బీజం …

కాణిపాకం ఉభయదారులు సమావేశం రసాభాస

చిత్తూరు,ఆగస్ట్‌9(జనంసాక్షి): కాణిపాకం ఆలయంలో నిర్వహించిన ఉభయదారుల సమావేశం రసాభాసగా మారింది. ఈవో తీరుపట్ల ఉభయదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఉభయదారులతో ఆలయ …

ముమ్మరంగా పోలవరం పనులు

కాఫర్‌ డ్యాం డయా ఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి శ్రీకారం ఏలూరు,అగస్టు9(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి. పోలవరం దిగువ కాఫర్‌ డ్యాం డయా …

ఆంధ్రా ఆసుపత్రిలో అరుదైన గుండె ఆపరేషన్‌

విజయవాడ,అగస్టు9(జనంసాక్షి): ఆంధ్రా ఆస్పత్రిలో డాక్టర్లు అరుదైన పద్దతిలో గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో 15 ఏల్ల బాలుడికి వచ్చిన సమస్యను తీర్చారు. నాగ వెంకట అర్జున్‌ అనే …

భూమి అమ్ముతానంటూ 50లక్షల మోసం

మోసగాడు విక్రమ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలింపు హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): భూమి విక్రయిస్తానని చెప్పి రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని పంజాగుట్ట …