ఎడిట్ పేజీ

తెలంగాణపై ప్రత్యేకంగా పోస్టల్‌ కవర్‌

హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): తెలంగాణలో భౌగోళిక గుర్తింపు కలిగిన ఐదు అంశాలపై ఇండియన్‌ పోస్టల్‌ తెలంగాణ సర్కిల్‌ ప్రత్యేక కవర్లను ముద్రించింది. ఈ స్పెషల్‌ కవర్లను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై …

దేశంలో 50కోట్లు దాటిన వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

వెల్లడిరచిన కేంద్ర మంత్రి భారతి పవార్‌ న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. వ్యాక్సిన్‌ …

మత్స్యకారుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ

పదిమందితో కమిటీతో జిల్లాల వారిగా సమస్యలపై ఆరా మత్స్య సంపదకు నష్టం వాటించే వారిపై కఠిన చర్యలు అధికారులతో సవిూక్షలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప్రకటన హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): …

నిర్ణీత సమయంలో ప్రాజెక్టుల పూర్తి

నాబార్డు నిధులను సక్రమంగా వినియోగించాలి పనుల పురోగతిపై అధికారులకు సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలోని ఆర్‌ఐడిఎఫ్‌ ప్రాజెక్టుల కింద సాధించిన పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ …

సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి

తప్పించుకు తిరుగుతున్న నిందితుల్లో ఒకరి పట్టివేత గుంటూరు,ఆగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలో సంచలనం రేపిన సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు గుంటూరు అర్బన్‌ పోలీసులు పురోగతి సాధించారు. తప్పించుకు …

దొంగపూజారిని పట్టుకున్న పోలీసులు

కర్నూలు,ఆగస్టు7(జనంసాక్షి): ఆలయంలో పనిచేస్తున్న పూజారే దొంగ అవతారమెత్తిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో వెలుగుచూసింది. పులికొండలోని రంగస్వామి దేవాలయానికి వచ్చిన మహిళా భక్తుల ఆభరణాలను దొంగిలించేందుకు ఆ …

అప్పు అడిగిన మహిళపై దాడి

గుంటూరు,ఆగస్ట్‌7(జనంసాక్షి): అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమన్నందుకు మహిళపై దాడిచేశాడు ఓ ఆటోడ్రైవర్‌. ఈ ఘటన తాడేపల్లిగూడెం మహానాడులో జరిగింది. విజయవాడ రాణిగారి తోటలో నివాసముంటున్న మహిళ.. గతంలో …

మారుతని ఢీకొన్న టమోటా లారీ

నలుగురు మృతి ..ముగ్గురి పరిస్థితి విషమం కడప,ఆగస్ట్‌7(జనంసాక్షి): మైదుకూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం డి. అగ్రహారం సవిూపంలో టమోటా లోడుతో వెళ్తున్న …

అకాలీదళ్‌ విద్యార్థి నేత దారుణహత్య

వెంబడిరచి కాల్పులు జరిపిన దుండగులు చండీఘడ్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి):పంజాబ్‌లోని మొహాలీలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. నడిరోడ్డుపై అకాలీదళ్‌ విద్యార్థి నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. …

పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటా: బండి

హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. తన పాదయాత్ర ద్వారా ఈ విషయాన్ని …