కరీంనగర్

నేత కార్మికులు కాదు..కళాకారులు

కృతజ్ఞత సభలో మంత్రి కెటిఆర్‌ త్వరలోనే రైలు కూత వింటామని వెల్లడి రాజన్న సిరిసిల్ల,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఎలాంటి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ లేకుండానే అద్భుతమైన వస్త్రాలు తయారు చేసే …

తెలుగుదేశం పార్టీని ఢిల్లీలో తాకట్టు పెట్టారు

కాంగ్రెస్‌,టిడిపి కలయిక ప్రభావం తెలంగాణలో నిల్‌: ఈటల కరీంనగర్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని తెలంగాణ …

తెలంగాణలో మళ్లీ అధికారం టిఆర్‌ఎస్‌దే

  మన ముఖ్యమంత్రి కెసిఆరే విపక్ష కూటములను నమ్మొద్దు: కొప్పుల జగిత్యాల,నవంబర్‌2(జ‌నంసాక్షి): త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేననీ ధర్మపురి మాజీ ఎమ్మెల్యే, …

ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు 

టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణలో సంక్షేమ పాలన ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యానారయణ పెద్దపల్లి,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టిందని ఎన్టీఆర్‌ ఆనాడు అన్నారని, కానీ ఇప్పుడు ఆ …

మావోల కదలికలపై.. నిఘా పెట్టాం

– డీజీపీ మహేందర్‌రెడ్డి కరీంనగర్‌, నవంబర్‌1(జ‌నంసాక్షి) : మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టాలరని, తెలంగాణలోకి చొరబడే అవకాశమే లేదని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన …

లక్ష మెజార్టీతో కెసిఆర్‌ను గెలిపిద్దాం

మరింత అభివృద్ది జరగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి మహాకూటమి నేతలను నమ్మొద్దు గ్రామాల్లో ప్రచారం ఉధృతం చేసిన హరీష్‌ రావు సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఈసారి మళ్లీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారిని …

దళిత బిడ్డననే నాపై కేసీఆర్‌ వివక్ష

– 18ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నా – టికెట్‌ పై స్పష్టత ఇవ్వకుండా తనను మనోవేదనకు గురిచేస్తున్నారు – తనపై ఫిర్యాదు చేసిన వారికి టికెట్‌ ఇస్తే సహించేది …

దళిత బిడ్డపై ఇంత నిరాదరణా?: బోడిగశోభ

కరీంనగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): చొప్పదండి నుంచి వెనక్కి తగ్గేది లేదని, తప్పకుఏండా ఇక్కడినుంచే పోటీ చేస్తానని టిఆర్‌ఎస్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ అన్నారు. తనపై పితూరీలు చెప్పిన …

కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతు పథకాలకు మంగళం

అన్ని కార్యాక్రమాలు ఆగిపోతాయన్న మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): మహాకూటమికి అధికారం కట్టబెడితే మొట్ట మొదట నష్టపోయేది రైతులేనని దుబ్బాక టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. …

ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు

ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతుల సౌకర్యార్ధం ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాలతో పండించిన పంటలకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభిస్తుందని …