కరీంనగర్
కాలి బూడిదైన 15వేల ఈతచెట్లు..
కరీంనగర్ : మెట్పల్లి శివారులోని ఈతవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 15 వేల ఈత చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
కొడుకును చంపిన తండ్రి
కరీంనగర్: కత్లాపూర్ మండలం భూషణరావుపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ తండ్రి కన్న కొడుకును హత్య చేశారు.
మెట్ పల్లి వ్యవసాయమార్కెట్ లో అగ్నిప్రమాదం
కరీంనగర్: మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లోని గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. 4 వేల క్వింటాళ్ల మొక్కజొన్న దగ్ధం అయింది.
తాజావార్తలు
- వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కేటీఆర్ ను ఆహ్వానించిన పుష్పలత మల్లారెడ్డి
- అజిత్ పవర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు
- శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా సహస్ర ఘటాభిషేకం
- పోచంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
- గంజాయి సరఫరా చేసే వ్యక్తులు అరెస్టు
- దొంగగా మారిన పాస్టర్..
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
- అమెరికా లేకపోతే ఐరోపాకు రక్షణే లేదు
- భారత్`ఈయూ ట్రేడ్ డీల్ పచ్చజెండా
- ప్రభుత్వ కార్యాలయాల్లో ఎగిరిన మువ్వన్నెల జెండాలు
- మరిన్ని వార్తలు




