కరీంనగర్

గుండెపోటుతో వ్యక్తి మృతి

జగిత్యాల (విద్యానగర్‌ ) : పట్టణంలోని ఖిల్లా ప్రాంతంలో ఉన్న నిర్మాణం వివాదాస్పదం కాగా ఈ సందర్బంగా జరిగిన వాగ్వాదంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. …

మెన్‌ ఛార్జీలు పెంచాలని విద్యార్థుల మానవహరం

గోదావరిఖని : హస్టళ్లలో చదివే విద్యార్థులకు మెన్‌ ఛార్జీలు పెంచాలని ఎన్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో గోదావరిఖనిలో విద్యార్థులు మానవహరం నిర్వహించారు. హస్టళ్లకు సబ్సీడీలపై వంటగ్యాస్‌ సరఫరా చేయాలని, మెన్‌ఛార్జీలు …

వృతి శిక్షాణ కేంద్రాలు ప్రారంభం

గోదావరిఖని : సింగరేణి సేవా కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి శిక్షాణ కేంద్రాలను జీఎం కిషన్‌రావు శనివారం ప్రారంభించారు. గోదావరిఖనిలోనని తిలక్‌నగర్‌, మార్కండేయ కాలనీ, శారదానగర్‌లలో …

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

హుస్నాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో లేదని, ప్రభుత్వానికి అవసరమైనా సంఖ్యా బలం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా …

స్కీం నిర్వాహకుల అరెస్టు

మల్లాపూర్‌ : మండలంలోని చిట్టాపూర్‌, పాతదమరాజుపల్లి గ్రామాల్లో లక్కీ స్కీం పేరిట డ్రా నిర్వహిస్తున్న ఎనిమిదిమంది నిర్వాహకులను మెట్‌పల్లి సీఐ దేవేందర్‌గౌడ్‌ అరెస్టుచేశారు. వీరు ప్రజల నుంచి …

ఎంఐఎం మద్దతు లేకున్న ఇబ్బంది లేదు: ఆరేపల్లి మోహన్‌

హుస్నాబాద్‌: రాష్ట్ర చరిత్రలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు నైతికంగా తప్పా నేరుగా ఏనాడు ఓటువేసి మద్దతు తెలపలేదని ప్రభుత్వ విప్‌ ఆరేపల్లి మోహన్‌ అన్నారు, కాంగ్రెస్‌కు మజ్లీన్‌ …

శస్త్ర చికిత్స శిబిరం

కరీంనగర్‌ : పట్టణంలోని స్వశక్తి కళాశాలలో శుక్రవారం గ్రహణంమొర్రి బాదితులను శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. బాదితులు శిభిరానికిహజరై అవసరమైన చికిత్సలు తీసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

ధాన్యం సేకరణలో వికేంధ్రీకరణ విధానం

కరీంనగర్‌: ధాన్యం సేకరణలో వికేంద్రీకరణ విధానాన్ని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేడు ప్రారంభించనున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, నల్గోండ, గుంటూరు, …

విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ప్రణాళిక

కరీంనగర్‌, నవంబర్‌ 15 (: రాబోయే నాలుగు నెలలకు సంబంధించి ఉన్నత పాఠశాల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని …

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే ఐ.ఎ.పి.పనులు ఎంపికజిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, నవంబర్‌ 15 : ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో సమీకృత కార్యాచరణ అభివృద్ధి (ఐ.ఎ.పి.) పనులు ఎంపిక చేశామని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ …