కరీంనగర్

అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పెగడపల్లి : మండలంలోని  లింగాపూర్‌ గ్రామంలో ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్‌  పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రూ,5 లక్షలతో తరగతి గదుల నిర్మాణం రూ. ఐదు …

పర్యటనకు వచ్చిన రవీందర్‌రావు,

కొహెడ జిల్లా కాంగ్రెస్‌ కమీటి కన్వీనర్‌గా నియామకమైన తర్వాత తోలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన కొండూరి రవీందర్‌రావుకు కోహెడ మండలం శనిగరం రాజీవ్‌ రహదారిపై ఘనస్వాగతం లభించింది …

20న తెరాస జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశం

హుజూరాబాద్‌ : ఈనెల 20న తెరాస పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని ఆపార్టీ జిల్లా కన్వీనర్‌ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు తెలిపారు  కరీంనగర్‌లోని మధు గార్డెన్స్‌లో …

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు

గోదావరిఖని : పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ పురస్కారాలను ఆదివారం అందజేశారు గోదావరిఖని గీతాంజాలి పాఠశాలలో కుమ్మరి శాలివాహన సంఘం …

దేశ సౌభాగ్యానికి ప్రజల ఆరోగ్యవంతంగా ఉండాలి

కరీంనగర్‌: నవంబర్‌ 18,(జనంసాక్షి): విభిన్న సంస్కృతులుగల మనదేశంలో సామజిక, ఆర్థిక, ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే విద్య, వైద్యం, సామజిక సృతి ఉండాలని శ్రీశ్రీశ్రీ దండి, చిన్న శ్రీమన్నారాయణ …

చికిత్స పోందుతూ మహిళ మృతి

కోహెడ : మండలం రాంచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన కోమిర రమాదేవి (29) ఈ నెల 16న పురుగుమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అమెని …

చికిత్స పోందుతూ మహిళ మృతి

కోహెడ : మండలం రాంచంద్రపూర్‌ గ్రామానికి చెందిన కోమిరి రమాదేవి (29) ఈ నెల 16న పురుగుమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అమెని …

గోడ ప్రతిక అవిష్కరణ

జూలపల్లి : మహత్మ జ్యోతిరావు పూలే 122 వ వర్ధంతి సభ గోడప్రతిని అదివారం బీఎస్పీ నాయకులు జూలపల్లిలో అవిష్కరించారు. ఈ సందర్బంగా జ్యోతిరావుపూలే సేవలను కోనియాడారు …

గుర్తు తెలియని వాహనం ఢీకోని విద్యార్థికి తీవ్రగాయాలు

కోహెడ : సాంఘిక సంక్షెమ గురుకుల పాఠశాలకుచెందిన అజయ్‌ అనే విద్యార్థి రోడ్డుపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకోంది, ఈ ప్రమాదంలో విద్యార్థి తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం …

ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ధర్మపురి : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌. కాంతారావు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రధాన  ఆలయాల్లో అడిగి తెలుసుకున్నారు. ఈవో …