కరీంనగర్

వరి కోనుగోలు కేంద్రం ప్రారంభం

మెట్‌పల్లి : వెల్లుల్ల గ్రామంలో ఐకేపీ అద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. కోనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా …

విద్యుదాఘాతంతో రైతు మృతి

పెద్దపల్లికి చెందిన కోంతం రవి (40) అనే రైతు ఈ రోజు పంట పోలానికి నీరు పెట్టెందుకు వెళ్లి విద్యుత్‌ మెటారు అన్‌చేసే సమయంలో విద్యుత్‌ షాక్‌ …

ఎన్టీపీసీ అవిర్బావ దినోత్సవ వేడుకలు ప్రారంభం

గోదావరిఖని : ఎన్టీపీసీ అవిర్బావ వినోత్సవ వేడుకలు ఈ ఉదయం ప్రారంభంమయ్యాయి. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో ప్రబాత నడకను జీఎం ప్రారంభించారు. ఎన్టీపీసీ ప్లాంట్‌లో జెండాను ఎగరవేశారు. వారం …

నేడు, రేపు టీఆర్‌ఎస్‌ మేథోమథనం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సమరానికి సన్నద్ధమవుతోంది. నాలుగున్నరన కోట్ల ప్రజల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేందుకు వ్యుహం రచిస్తోంది, పుష్కరకాంలగా …

ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌

తెలంగాణ చౌక్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలని ప్రజాయుద్ధనౌక, కళాకారుడు గద్దర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆర్టీసీ ఎస్సీ, …

పేద రైతులకు భూముల పంపిణీ

కరీంనగర్‌, నవంబర్‌ 6  బడుగు, బలహీన వర్గాల రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూములను వారికి అందిస్తున్నదని మంత్రి శ్రీధరబాబు అన్నారు. మంథెన మండలంలో మంగళవారంనాడు …

కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు మంజూరు

కరీంనగర్‌, నవంబర్‌ 6 : జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయలో అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆలయ ఇఓ రఘుపతి …

ఈ నెల 9న అలయ లెక్కింపు

జమ్మికుంట : మండలంలోని ఇల్లంతకుంటలో కోలువై ఉన్న శ్రీ సీతారామ చంద్రస్వామి అలయ హుండి లెక్కింపు శుక్రవారం జరగనుందని అలయ కార్యనిర్వహణాధికారి సి. డి రాజేశ్వర్‌ తెలిపారు. …

గోలుసు చోరీ కేసులో వ్యక్తి అరెస్టు

గోదావరిఖని : జ్యోతినగర్‌లోని వివిధ ప్రాంతాల్లో గోలుసు చోరీలకు పాల్పడ్డ అటో డ్రైవర్‌ రేగుంట భీంరావు అలియాస్‌ బాలుడు ఎంపీటీసీ పోలిసులు ఈ రోజు అరెస్టు చేశారు. …

బాలుర హస్టల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

గోదావరిఖనిలోని స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ హస్టల్‌ను రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సందర్శించారు. హస్టల్‌ తెరచి వారం రోజులైనా వార్డెన్‌ రాకపోవడంతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.విషయం తెలుసుకున్న …