కరీంనగర్

ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభం

కోహెడ : మండలంలోని ఎల్లాపూర్‌, రామభద్రుని పల్లి పెగడపల్లిలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్‌ ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి …

పంటలను పరీశీలించిన మంత్రి, కలెక్టర్‌

కమాన్‌పూర్‌ : మండలంలోని ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పోలాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు, జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌లుపరిశీలించారు. నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో …

దేనికైనారెడీ దర్శక, నిర్మాతలపై కేసులు నమోదు చేయాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి) : కలెక్టరరేట్‌ : దేనికైనా రెడీ సినిమా దర్శక, నిర్మాతలపై కేసులు నమోదు చేయాలని జిల్లా బ్రాహ్మణ సంఘం మహిళా విభాగం …

దేనికైనారెడీ సినిమా పోస్టర్‌ దహనం

కరీంనగర్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి) : దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులపై చిత్రీకరించిన అభ్యంతరకర దృశ్యాలను తొలగించాలని మాదిగ విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలో సినిమా పోస్టర్‌ …

దత్తత పిల్లలను ప్రయోజకులను చేయాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 : శిశు గృహం నుండి దత్తత తీసుకున్న పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ …

పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

ఎమ్మెల్యే కొప్పుుల ఈశ్వర్‌ కరీంనగర్‌, నవంబర్‌ 5 :     జిల్లాలో రెండురోజుల క్రితం నీలం తుపానుకు కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు పూర్తిగా నీటపాలైపోయాయని జిల్లా …

మాన్వేరు చెరువును రిజర్వాయర్‌గా మార్చాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 : హుజూరాబాదులోని మాన్వేరు మోడల్‌ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని గ్రామ కమిటీ సోమవారం సైకిల్‌ యాత్ర చేపట్టింది. ఈ యాత్ర హుజూరాబాదు నుంచి …

ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకుసంక్షేమ పథకాల అమలుపై సమీక్ష

కరీంనగర్‌, నవంబర్‌ 5 : జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి వర్తింపచేసి …

సత్వరం సమస్యల పరిష్కారానికి చర్యలు

కరీంనగర్‌, నవంబర్‌ 5 :  ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించి ప్రజలు ఫోన్‌ ద్వారా తెలిపిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌. …

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 : ప్రజావాణిలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ …