కరీంనగర్
కలప పట్టివేత
కరీంనగర్: మహదేవ్పూర్ మండలంలోని దుమ్మాపూర్ గ్రామంనుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ 6వేలు.
రక్తదానం చేసిన ఉపాధ్యాయులు
కరీంనగర్: జమ్మికుంటలో సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ వాలంటరీ అసోసియేన్ ఆధ్వర్యంలో ఈ రోజు 50మంది ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. రెడ్క్రాస్ సోసైటీ సిబ్బంది రక్తాన్ని సేకరించారు.
తాజావార్తలు
- ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన
- ఈ నెల 30న అఖిలపక్ష భేటీ
- పార్టీ బలోపేతం..ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి.
- హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం
- మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదీ..
- మహోద్యమానికి సిద్ధమవుతున్న బీసీలు
- ఈ నెల 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలి
- టేకులపల్లి మండలంలో మరో ఆణిముత్యం
- హత్యాయత్నం నిందితుడి రిమాండ్
- అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం.
- మరిన్ని వార్తలు




