కరీంనగర్

గంగాధరలో వ్యవసాయ బావిలో కొండచిలువ

కరీంనగర్‌: గంగాధరలో దోడ్ల పరశురాముడు అనే రైతుకు చెందిన వ్యవసాయ బవిలో కొండచిలువ పడింది. బావిలో విద్యుత్‌ మోటరు తీయడానికి ప్రయత్నించగా కొండచిలువపడింది. దీన్ని వలలతో పైకి …

గంగాధరలో ఏబీవీ ఆద్వర్యంలో రాస్తారోకో

కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని గంగాధరలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తీరోకో నిర్వహించారు. దీంతో కరీంనగర్‌-జగిత్యాల రహదారిపై వాహనాలు నిల్చిపోయాయి దీంతో పోలీసులు చెదరగోట్టారు.

బొరిగిపల్లిలో ఆటోబోల్తా

కరీంనగర్‌: హుస్నాబాద్‌ మండలంలోని బొరిగిపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడి 8మందికి తీవ్ర గాయాలయినాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

తోటి విద్యార్థినుల వేదింపుతో విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఐబీ కాలనీకి చెందిన గర్రెపెల్లి సుప్రియ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. తోటి విద్యార్థినులు తరచు వేదింపులకు గురి చేయటంతో తీవ్ర …

గోదావరిఖనిలె డేంగితోతో మృతి

కరీంనగర్‌: గోదావరిఖనిలోని తిరుమలలనగర్‌లో నామని అజయ్‌(21)డేంగీతో మృతి చెందాడు. కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచాడు.

తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకున్న న్యాయవాదికి సంతాపంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ

కరీంనగర్‌: ప్రత్యేక తెలంగాణ కోసం వరంగల్‌లో ఆత్మహత్య చేసుకున్న న్యాయవాది సుమన్‌కుమార్‌కు సంతాప సూచకంగా గోదావరిఖని న్యావాదులు కోర్టునుంచి ప్రధాన చౌరస్తా వరకు మౌనప్రదర్శన నిర్వహించారు.

ఇద్దరు చిన్నారుల ఆత్మహత్యయత్నం

రామగుండిం: రామగుండంలోని మానస,నవీన్‌, పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తల్లి చనిపోవటంతో తండ్రి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో చిన్నారులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు …

భూపాలపల్లి గ్రామంలో గ్రంథాలయం ప్రారంభ:

చోప్పదండి: భూపాలపల్లి గ్రామంలో మినీ గ్రంథాలయాన్ని ఏఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి ప్రారంభించారు. గ్రంథాలయం యువతలోని సృజనాత్మకతను వెలికి తీయటానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.

పోలాలవద్దకు వెళ్లే దారి కబ్జా

కరీంనగర్‌: గంగాధర మండలం తాడాజెర్రి గ్రామంలో వ్యవసాయ రైతులు పోలం వద్దకు వెళ్లే రహదారిని కబ్జా చేసి దున్నారని రైతులు ఈరోజు అధికారులకు ఫిర్యాదు చేశారు. రహదారి …

దూళికట్టలోని అతిసారం బాధితులకు టీడీపీ ఆర్థిక సాయం

పెద్దపెల్లి: ఎమ్మిగేడు మండలం దూళికట్ట గ్రామంలో అతిసారం బారిన పడి మృతి చెందిన 4గురు కుటుంబాలను ఆదుకుంటామని టీడీపీ నేతలు తెలిపారు. ఒక్కో కుటుంభానికి రూ.20వేల ఆర్థిక …