కరీంనగర్
గంగాధరలో ఏబీవీ ఆద్వర్యంలో రాస్తారోకో
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని గంగాధరలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తీరోకో నిర్వహించారు. దీంతో కరీంనగర్-జగిత్యాల రహదారిపై వాహనాలు నిల్చిపోయాయి దీంతో పోలీసులు చెదరగోట్టారు.
బొరిగిపల్లిలో ఆటోబోల్తా
కరీంనగర్: హుస్నాబాద్ మండలంలోని బొరిగిపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడి 8మందికి తీవ్ర గాయాలయినాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
గోదావరిఖనిలె డేంగితోతో మృతి
కరీంనగర్: గోదావరిఖనిలోని తిరుమలలనగర్లో నామని అజయ్(21)డేంగీతో మృతి చెందాడు. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచాడు.
తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకున్న న్యాయవాదికి సంతాపంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ
కరీంనగర్: ప్రత్యేక తెలంగాణ కోసం వరంగల్లో ఆత్మహత్య చేసుకున్న న్యాయవాది సుమన్కుమార్కు సంతాప సూచకంగా గోదావరిఖని న్యావాదులు కోర్టునుంచి ప్రధాన చౌరస్తా వరకు మౌనప్రదర్శన నిర్వహించారు.
భూపాలపల్లి గ్రామంలో గ్రంథాలయం ప్రారంభ:
చోప్పదండి: భూపాలపల్లి గ్రామంలో మినీ గ్రంథాలయాన్ని ఏఎస్ఐ మధుసూధన్రెడ్డి ప్రారంభించారు. గ్రంథాలయం యువతలోని సృజనాత్మకతను వెలికి తీయటానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
తాజావార్తలు
- ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన
- ఈ నెల 30న అఖిలపక్ష భేటీ
- పార్టీ బలోపేతం..ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి.
- హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం
- మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదీ..
- మహోద్యమానికి సిద్ధమవుతున్న బీసీలు
- ఈ నెల 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలి
- టేకులపల్లి మండలంలో మరో ఆణిముత్యం
- హత్యాయత్నం నిందితుడి రిమాండ్
- అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం.
- మరిన్ని వార్తలు




