కరీంనగర్

ఆత్మహత్యలతో ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారు వైఎస్‌ఆర్‌ సీపీపై కాంగ్రెస్‌ ద్వంద్వ ధోరణి

 రాయికల్‌/  వేములవాడ, ఆగష్టు1 (జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే ఉద్యమకారులు చివరివరకు పోరడ కుండా ఆత్మహత్యలు చేసుకోవడం వలన తెలంగాణ ఒక ఉద్యమాన్ని కోల్పోవడమేకాకుండా పరోక్షంగా తెలంగాణ …

కాంగ్రెస్‌, టీడీపీి హటావో…. తెలంగాణ బచావో

సుబేదారి ఆగస్టు 1, (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై జరిగే పొరాటంలో కాంగ్రెస్‌ టీడీపీ హఠా వో..తెలంగాణ బచావో అనే నినాదంతో పోరాడాలని టీఆర ్‌ఎస్‌ నేత …

వెచ్చని రక్తాన్ని ధారబోసిన…. అమరులు ఆరిపోని అగ్గిరవ్వలు

గోదావరిఖని, ఆగస్టు 1, (జనంసాక్షి) :వెచ్చటి రక్తాన్ని దారబోసి.. పీడిత ప్రజల విముక్తి కోసం, కార్మి హక్కుల కో సం అమరులైన విప్లవ కారులు ఆరిపోని అగ్గిరవ్వలని… …

బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

రామగుండం రూరల్‌:కమాన్‌పూర్‌ మండలం జీడీ నగర్‌లో బాల్య వివాహాన్ని గురువారం వసంతనగర్‌ ఎస్‌ఐ రమేష్‌ అడ్డుకున్నారు. 14 సంవత్సరాల బాలికకు 26ఏళ్ల అబ్బాయితో వివాహం జరిపేందుకు ప్రయత్నిస్తుండగా …

గ్రామ కార్యదర్శిని నిర్బంధించిన గ్రామస్థులు

కమాన్‌పూర్‌: మండలంలోని రానాపూర్‌లో గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పంచాయతీ కార్యదర్శి మారుతి, కారోబార్‌ శ్రీనివాసులను గ్రామస్థులు బుధవారం పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామంలో తాగునీటి …

రైలు కింద పడి యువకుడి హత్మహత్య

పెద్దపల్లి : రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో బుధవారం ఆకుల తిరుపతి (22) అనే యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనిది మంథని మండలం కాకర్లపల్లిగా గుర్తించారు. మానసిక …

మనకద్దు విదేశీ విష సంసృతి

జూలపెల్లి : భారతీయులు విదేశీ విష సంసృతిని విడనాడాలని ఆర్‌ ఎస్‌ ఎస్‌ జిల్లా సహ కార్యవాహ్‌ సామల కిరణ్‌ పిలుపు నిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని …

తెలంగాణ పై హౌంశాఖ నివేదిక అవసరం లేదు :సీహెచ్‌ విద్యాసాగరరావు

ఆర్మూరు: తెలంగాణ పై కాంగ్రుస్‌ పార్టీ అంగీకారం తెలపలేదని చిదంబరం అనటం హస్యస్పదమని భాజపా నేత సీహెచ్‌ విద్యాసాగరరావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి మెట్‌పల్లి వెళుతున్న ఆయన …

రోడ్లపై నాటు వేసి నిరసన

కమాలపూర్‌: మండలంలోని మర్రిపల్లి గూడెం గ్రామంలో బురదమయమైన రోడ్డపై గ్రామస్థలు వరినాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. అంతర్గత రహదారులు బురదమయంగా మారి పొలాన్ని తలపిస్తున్నా అధికారులు …

సురవరం వాల్‌ పోస్టుర్ల సంఘటనలో మావోయిస్టులకు సంబంధంలేదు

మహదేవ్‌పూర్‌ : మండలం లోని సురవరం గ్రామంలో వాల్‌ పోస్టర్లు వేసిన సంఘటనలో మావోయిస్టులకు ఎలాంటి సంబంధంలేదని కరీంనగర్‌ ఓఎస్టీ సుబ్బారాయుడు తెలిపారు. మహదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో …